తిరుమల శ్రీవారిని మాజీ క్రికెటర్ లక్ష్మణ్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. #vvslaxman #criket #indiancricket #tirumala #asianetnewstelugu